అమరావతి, డిసెంబర్ 9 : పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి...
జీవితం చాలా అమూల్యమైనదని, మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వంటి తప్పు జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ హెచ్చరించారు....
• యువతలో నైపుణ్యాలు వెలికితీయడమే ప్రధాన లక్ష్యం యువతలో నిక్షిప్తమైన నైపుణ్యాలను వెలికితీయడమే యువజన మహోత్సవం యువ -2025 లక్ష్యమని యువజన సేవల...
73 వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలుఆర్ డి ఓ స్థాయిలో పంచాయతీరాజ్ డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు.ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరిన ఆమె...
ఎన్డీయే లెజిస్లేచర్ పార్టీ నేతగా నితీశ్ ఎన్నిక… సీఎంగా నవంబరు 20 న ప్రమాణస్వీకారం పాట్నా: జేడీయూ సుప్రీం నితీశ్ కుమార్ ఎన్డీయే...
ఛత్తీస్ ఘడ్ నుండి వచ్చి ఏపీలో మకాంఅక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాల గాలింపువిజయవాడలో 28 మంది నక్సల్స్ అరెస్ట్ఏలూరు,కాకినాడలోనూ పలువురు మావోలు అరెస్ట్.....
వికసిత్ ఏపీతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. స్థానిక ఉత్పత్తులను ప్రొత్సహించినప్పుడే జీఎస్టీ సంస్కరణలకు సార్థకత చేకూరుతుందని...
విజయవాడ: మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజేసేందుకు ‘విజయవాడ ఉత్సవ్’ తోడ్పడుతుంది, దసరా ఉత్సవాలంటే ఇప్పటివరకు మైసూర్ ఉత్సవాల గురించి...
అన్న ప్రసాదం.. అమృత తుల్యం అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్న భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు చేసిన ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ తనిఖీ చేశారు....

